‘మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి’
న్యూఢిల్లీ:  తెలంగాణ గంగ మూసీ నదిని పరిరక్షించాలని నల్గొండ ఎంపీ  కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడి కి విజ‍్ఞప్తి చేశారు. ఆయన బుధవారం ఉపరాష్ట్రపతితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాలుష్యంతో మూసీనది ఉనికి ప్రశ్నార్థకంగా మరిందని తెలిపారు. ఫార్మా కంపెనీ…
ఐపీఎస్‌ దీపికకు ఎస్పీగా పదోన్నతి
అమరావతి:  ప్రతిష్టాత్మక  దిశ చట్టం  పటిష్ట అమలుకై ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఐపీఎస్‌ దీపికకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ విభాగానికి చెందిన దీపికకు ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ.. మంగళగిరికి బదిలీ చేసిన విషయాన్ని నోటిఫై చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని పే…
ప్రమాణ పత్రాలు చించేసిన కోమటిరెడ్డి..!
యాదాద్రి భువనగిరి :  చౌటుప్పల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇక్కడ హంగ్‌ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీ కేంద్రం రణరంగాన్ని తలపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మునుగోడు మాజీ ఎమ్మెల…
‘పంత్‌.. వారి నోటికి తాళం వేయి’
చెన్నై: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌  రిషభ్‌ పంత్‌  ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు అతను ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతేనే మంచిదని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అభిప్రాయపడ్డాడు. తన ఆట తీరుపై ఎవరూ విమర్శలు చేసినా వారికి తిరిగి నోటితో సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. రిషభ్‌కు సమయం వచ్చినప్పుడు …
బాబు.. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు: మల్లాది విష్ణు
విజయవాడ:   రాజధానుల అంశంలో తెలుగుదేశం దేశం పార్టీ మూడు ముక్కలైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు మాటలకు... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఘాటు విమర్శలు చేశారు. రాయలసీమలోని టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్…